రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
149వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
30 Apr 2018 9:06 AM
కృష్ణా జిల్లా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం పామర్రు శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జుజ్హువరం, నిమ్మకూరు, నిమ్మకూరు క్రాస్ మీదుగా మద్దిపట్నం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. లంచ్ బ్రేక్ తర్వాత మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. నిడుమోలు, తారకటూరు, తుమ్మలపాలెం క్రాస్ మీదుగా పర్ణశాల చేరుకొని పాదయాత్ర ముగిస్తారు రాత్రికి అక్కడే బస చేస్తారు.