ఉయ్యూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి 148వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం ఆయన ఉయ్యూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మంటాడ, తాడంకి, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు క్రాస్‌ రోడ్డు మీదుగా పామర్రు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. పామర్రులో బహిరంగసభలో వైయ‌స్‌ జగన్‌ ప్రసంగిస్తారు. 

Back to Top