చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ఉయ్యూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
29 Apr 2018 9:16 AM
కృష్ణా జిల్లా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 148వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం ఆయన ఉయ్యూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మంటాడ, తాడంకి, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు క్రాస్ రోడ్డు మీదుగా పామర్రు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. పామర్రులో బహిరంగసభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.