యానాం చేరుకున్న పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం యానాం చేరుకున్నారు. యానాం
ఎదుర్లంక బ్రిడ్జిపై ప్రజలకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అన్ని వర్గాల ప్రజలు
ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి పాదయాత్ర అడుగులో అడుగు వేస్తూ నడిచారు.

Back to Top