చిల్ల‌మాను క్రాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

నెల్లూరు:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది.  72వ రోజు శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలంలోని చిల్లమాను చెన్నైక్రాస్‌ నుంచి  వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ పాదయాత్ర సాగుతుంది. భోజన విరామం అనంతరం ప్రజాసంకల్పయాత్ర గూడూరు మండలం కాండ్ర నుంచి పునఃప్రారంభం అవుతుంది. వెంకటేశుపల్లి, తిమ్మ సముద్రం క్రాస్‌ వరకూ ఆయన యాత్రను కొనసాగిస్తారు.  

Back to Top