వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
మణుగూరుకు చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర
13 May 2018 2:38 PM
కైకలూరు: జననేత
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర
కృష్ణా జిల్లా శివారు గ్రామాల్లో ఒకటైన మణుగులూరు గ్రామానికి చేరుకుంది. గ్రామానికి
వచ్చిన రాజన్న బిడ్డకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయన అడుగులో అడుగేసి నడుస్తూ
సంఘీభావం ప్రకటించారు. సమస్యలను విన్నవించారు.