మణుగూరుకు చేరుకున్న ప్రజాసంకల్పయాత్ర

కైకలూరు: జననేత
వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర
కృష్ణా జిల్లా శివారు గ్రామాల్లో ఒకటైన మణుగులూరు గ్రామానికి చేరుకుంది. గ్రామానికి
వచ్చిన రాజన్న బిడ్డకు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఆయన అడుగులో అడుగేసి నడుస్తూ
సంఘీభావం ప్రకటించారు. సమస్యలను విన్నవించారు. 

Back to Top