టెక్కలిలోకి ప్రవేశించిన జననేత

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న వైయస్ జగన్ మోహన్
రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర మంగళవారం ఉదయం
టెక్కలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఉదయం లింగాల పేట నుంచి పాదయాత్రను
ప్రారంబించిన  జననేత పాదయాత్ర కోటబొమ్మాళి
మండలంలోని సౌదాం గ్రామంలో టెక్కలి నియోజకవర్గంలోకి అడుగిడారు. ఈ నియోజకవర్గంలోకి
వస్తున్న సందర్బంగా పాదయాత్రికుడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు.ఆయన అడుగులో
అడుగేస్తూ ముందుకు సాగుతున్నారు.

Back to Top