మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
196వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
23 Jun 2018 3:23 PM
తూర్పు గోదావరి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని, భరోసా నింపేందుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వైయస్ జగన్ పాదయాత్రకు కాస్త విరామం ప్రకటించారు. ఎట్టకేలకు వర్షం ఆగిపోవడంతో భోజన విరామం అనంతరం చింతలపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. తనను కలిసేందుకు వచ్చే వారితో మమేకమై, వారి వినతులు స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు.