మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
కమ్మూరు చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర
10 Dec 2017 2:28 PM
అనంతపురం:
జన సామాన్యం ఎదుర్కుంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, వారికి భరోసా కల్పించేందుకు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి శింగనమల నియోజకవర్గం కమ్మూరు ప్రాంతంలో విశేష స్వాగతం లభించింది . గ్రామ ప్రవేశంలోనే పెద్ద ఎత్తున పూల తోరణాలతో ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. గ్రామంలోని పిల్లా,పెద్దలు, పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చి జననేతను కలుసుకుని తమ సమస్యలను, విన్నవించుకుంటూ, సెల్ఫీలు దిగడానికి పోటీలు పడ్డారు.