రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఈతకోటకు చేరిన ప్రజా సంకల్పయాత్ర
17 Jun 2018 1:28 PM
తూర్పుగోదావరి: రాజన్న బిడ్డకు ఈతకోట ప్రజలు ఘనస్వాగతం పలికారు. వెదిరేశ్వరం నుంచి 191వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి కేతరాజుపల్లి, దేవరపల్లి మీదుగా ఈతకోటకు చేరుకున్నారు. ప్రజల సమస్యలను కడతేర్చేందుకు అలుపెరగని పోరాట యోధుడిలా తమ గ్రామానికి వచ్చిన జననేతను ఈతకోట ప్రజలు అక్కున చేర్చుకున్నారు. హారతులతో వైయస్ జగన్కు స్వాగతం పలికారు.