ఈతకోటకు చేరిన ప్రజా సంకల్పయాత్ర

 తూర్పుగోదావరి: రాజన్న బిడ్డకు ఈతకోట ప్రజలు ఘనస్వాగతం పలికారు. వెదిరేశ్వరం నుంచి 191వ రోజు ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేతరాజుపల్లి, దేవరపల్లి మీదుగా ఈతకోటకు చేరుకున్నారు. ప్రజల సమస్యలను కడతేర్చేందుకు అలుపెరగని పోరాట యోధుడిలా తమ గ్రామానికి వచ్చిన జననేతను ఈతకోట ప్రజలు అక్కున చేర్చుకున్నారు. హారతులతో వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. 
Back to Top