వేమవరానికి చేరుకున్న పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర గుడివాడ
నియోజకవర్గంలోని వేమవరానికి చేరుకుంది. అంతకు ముందు జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి
స్థానిక కొండలమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే కొడాలి నాని
తదితరు నాయకులు పెద్ద సంఖ్యలు పాల్గొంటున్నారు. 

Back to Top