ఆర్ సి కురవపల్లికి చేరుకున్న పాదయాత్ర

చిత్తూరు: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా వెంట నిలుస్తున్నారు. చిత్తురూ జిల్లా తంబళపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ఆర్ సి కురవపల్లికి చేరుకుంది. గ్రామ శివార్లలోకి జననేత రాగానే ప్రజలు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు. 

Back to Top