రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఆర్ సి కురవపల్లికి చేరుకున్న పాదయాత్ర
01 Jan 2018 12:38 PM
చిత్తూరు: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు అడుగడుగునా వెంట నిలుస్తున్నారు. చిత్తురూ జిల్లా తంబళపల్లిలో కొనసాగుతున్న పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ఆర్ సి కురవపల్లికి చేరుకుంది. గ్రామ శివార్లలోకి జననేత రాగానే ప్రజలు ఎదురెళ్లి ఘనంగా స్వాగతం పలికారు.