దాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
కూడేరుకు చేరుకున్న పాదయాత్ర
10 Dec 2017 4:53 PM
అనంతపురం:
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఉరవకొండ నియోజక వర్గంలోని అరవకూరు మీదుగా కూడేరుకు చేరుకుంది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ అందిస్తున్నట్లే, ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కూడేరు ప్రతిపక్ష నేత సభ కోసం కూడేరులో పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.