కూడేరుకు చేరుకున్న పాదయాత్ర

అనంతపురం: 

ప్రతిపక్ష నేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డి  ప్రజా సంకల్పయాత్ర  ఉరవకొండ నియోజక వర్గంలోని  అరవకూరు మీదుగా కూడేరుకు చేరుకుంది.  జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ అందిస్తున్నట్లే, ఉరవకొండ నియోజకవర్గంలో కూడా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. కూడేరు ప్రతిపక్ష నేత సభ కోసం కూడేరులో  పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు.

Back to Top