కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
నడింపల్లికి చేరుకున్న ప్రజా సంకల్పయాత్ర
01 Jan 2018 11:11 AM
ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తంబలపల్లి నియోజకవర్గం నడింపల్లికి చేరుకున్నారు. స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. జననేతను కలుసుకున్న రైతులు తమ సమస్యలు వెలిబుచ్చుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపో వడం, సాగునీటి కొరత వంటి ఇబ్బందులను వారు వైయస్ జగన్ కు వివరించారు. వీరందరి సమస్యలు విన్న ప్రతిపక్ష నేత సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు.