చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
భైరవపట్నంలో జననేతకు ఘనస్వాగతం
12 May 2018 12:39 PM
కృష్ణ
: కైకలూరు నియోజకవర్గంలో జననేత ప్రజా సంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గన్నవరం శివారు నుంచి 159వ రోజు పాదయాత్ర ప్రారంభించిన వైయస్ జగన్మోహన్రెడ్డి మండపల్లి, బీగురుకోట క్రాస్ మీదుగా భైరవపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు జననేతకు ఘనస్వాగతం పలికారు. రాజన్నబిడ్డకు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ మేరకు గ్రామస్తులు తమ సమస్యలపై వినతిపత్రాలు అందించారు.