కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
మరికాసేపట్లో పశ్చిమగోదావరి జిల్లాలోకి పాదయాత్ర
13 May 2018 2:17 PM
వైయస్ జగన్ మోహన్
రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర మరికొద్ది సేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు
మండలంలోకి అడుగుపెట్టనుంది. గత నవంబరు ఆరో తేదీన ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ పాదయాత్ర
ఇంతరకు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా
జిల్లాలో దిగ్విజయంగా పూర్తి అయ్యింది. కృష్ణా జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 24
రోజుల పాటు జరిగింది.