ఆచంట నియోజకవర్గంలోకి పాదయాత్ర

ప్రతిపక్ష నాయకుడు
వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
పోడూరు మండలంలోని కవిటం లాకుల గ్రామంలోకి వచ్చిన జననేతకు స్థానికులు పెద్ద ఎత్తున
స్వాగతం పలికారు. హోరు వానను సైతం లెక్కచేయక జగన్ రాగ కోసం వేచి చూస్తూ తమ
అభిమానాన్ని చాటుకున్నారు.

తాజా వీడియోలు

Back to Top