సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
పాలకొల్లులో జననేతకు ఘనస్వాగతం
01 Jun 2018 10:16 AM
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోకి
ప్రవేశించింది. శుక్రవారం ఉదయం చిట్టవరం క్రాస్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర , పొలకొల్లు
మండలంలోని రాజోల్ క్రాస్ కు చేరుకుంది. నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేతకు
స్థానిక నాయకులు, ప్రజలకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.