సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
కైకలూరులోకి ప్రవేశించిన పాదయాత్ర
08 May 2018 11:45 AM
జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం
నుంచి కైకలూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ ఉదయం మల్లయ్య పాలెం క్రాస్ వద్ద
తన పాదయాత్రను ప్రారంభించిన
వైయస్ జగన్ చౌటపల్లి మీదుగా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం
పెదపాలపర్రు గ్రామంలోకి ప్రవేశించారు. తమ నియోజకవర్గంలోకి అడుగుడిన వైయస్ జగన్ కు
స్థానిక మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. యువత పెద్ద సంఖ్యలో ఎదురెగి ,
పాదయాత్రలో అడుగులో అడుగేస్తూ నడిచారు. జగన్ రాకతో ఈ గ్రామంలో పండుగ సందడి
నెలకొంది.