నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
గుడివాడలో ప్రజాసంకల్పయాత్ర - ఘన స్వాగతం
06 May 2018 10:45 AM
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడ
నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఆదివారం ఉదయం పెడన నియోజకవర్గం నుంచి ప్రారంభమైన
యాత్ర కొద్ది సేపటి క్రితం గుడివాడ నియోజకవర్గంలోని రెడ్డి పాలెంలోకి అడుగుడింది.
స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. రెడ్డి పాలెం మీదుగా వడ్లన్నాడుకు
చేరుకుంది.