మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించిన పాదయాత్ర
23 Jan 2018 10:55 AM
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర నెల్లూరు జిల్లాలో ప్రవేశించింది . చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగించుకుని నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం పీసీటీ కండ్రిగలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. గ్రామ శివార్లలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి సందడి చేశారు.