విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను
మైదుకూరు అసెంబ్లీలో ప్రజా సంకల్పయాత్ర
12 Nov 2017 6:01 PM
ఉవ్వెత్తున తరలి వస్తున్న జన సమూహం నడుమ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుంది. సోమవారం కూడా ఈనియోజకవర్గంలోనే యాత్ర కొనసాగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఏడో రోజు యాత్ర ఎంకుపల్లి, జిల్లెల, కనగూడూరు, ఇడమడకల మీదుగా సాగుతుంది.