చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రామచంద్రాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన పాదయాత్ర
02 Jul 2018 6:04 PM
ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి
జిల్లా ముమ్మిడివరం నుంచి రామచంద్రాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొద్ది
సేపటి క్రితం చింతాకుల వారి పేట, ఇంజరం గ్రామాల
మీదుగా రామచంద్రాపురంలోని కాజలూరు మండలం కోలంక గ్రామంలోకి వైయస్ జగన్
అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పార్టీ
కార్యకర్తలు, నాయకులు, స్థానికులు జగన్ కు ఘన స్వాగతం పలికారు.