మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ప్రజా సంకల్పయాత్ర 38 వ రోజు షెడ్యూల్
17 Dec 2017 5:31 PM
వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర సోమవారం నాడు (38 వ రోజు) కూడా ధర్మవరం నియోజకవర్గంలోనే జరగుతుంది. ఉదయం ఎనిమిది గంటలకు ధర్మవరం మండలం నడిమిగడ్డ పాల్ క్రాస్లో ప్రారంభమై, 10 గంటలకు బిల్వంపల్లికి చేరుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.
10.30కు నెలకోట తండా లో పార్టీ జెండాను వైఎస్ జగన్ ఎగురవేస్తారు. మధ్యాహ్నం 3 గంటకు బుడ్డారెడ్డిపల్లెలో , 4.30కు ఎలకుంట్లలోను పాదయాత్ర జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు తనకంటివారిపల్లికి చేరుకుంటుందని ఆయన వివరించారు.