మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యం
ప్రారంభమైన 285 వ రోజు నాటి పాదాయాత్ర
14 Oct 2018 1:21 PM
గజపతినగరం: జననేత వైయస్
జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 285వ రోజు ఆదివారం ఉదయం
గజపతినగరం నియోజకవర్గం కోమటి పల్లి నుంచి ప్రారంభమైంది. నేటి పాదయాత్ర నియోజకవర్గంలోని
తాడెందొరవలస క్రాస్, కుంటినవలస
క్రాస్, మరడాం, షికారుగంజి క్రాస్, కె. కొత్తవల క్రాస్ మీదుగా
ఎస్ బూర్జవలస వరకు సాగనుంది.