కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రజా సంకల్పయాత్ర 205 రోజు షెడ్యూల్
04 Jul 2018 9:16 AM
రామచంద్రాపురం: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి 205 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా
రామచంద్రాపురం కాజలూరు, గంగవరం, రామచంద్రాపురం మండలాల్లో జరగనుంది. బుధవారం ఉదయం
కాజలూరు మండలం కొయ్యేరు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. అటు
నుంచి బాలాంత్రం, ఎర్ర పోతవరం, వేగాయమ్మ
పేట, ద్రాక్షారామం వరకు పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల
రఘురాం తెలిపారు.