ప్రజా సంకల్పయాత్ర 205 రోజు షెడ్యూల్

రామచంద్రాపురం: ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్
మోహన్ రెడ్డి 205 రోజు నాటి ప్రజా సంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లా
రామచంద్రాపురం కాజలూరు, గంగవరం, రామచంద్రాపురం మండలాల్లో జరగనుంది. బుధవారం ఉదయం
కాజలూరు మండలం కొయ్యేరు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. అటు
నుంచి బాలాంత్రం,  ఎర్ర పోతవరం, వేగాయమ్మ
పేట, ద్రాక్షారామం వరకు పాదయాత్ర చేయనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల
రఘురాం తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top