రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజాసంకల్పయాత్ర నేటి షెడ్యూల్
03 Jul 2018 7:45 AM
జననేత ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా
సంకల్పయాత్ర తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. వైయస్
జగన్ తన 204 వ రోజు పాదయాత్రను మంగళవారం
ఉదయం కోలంక నుంచి ప్రారంభించి, ఉప్పుమిల్లి, కొయ్యూరు, బాలత్రం మీదుగా ఎర్ర పోతవరం
చేరుకుంటారు. మధ్యాహ్నం వేగాయమ్మ పేట మీదుగా ,ద్రాక్షారామం వరకు పాదయాత్ర
కొనసాగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సాయంత్రం
ద్రాక్షారామంలో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.