ప్రజాసంకల్పయాత్ర నేటి షెడ్యూల్

జననేత ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా
సంకల్పయాత్ర తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. వైయస్
జగన్ తన  204 వ రోజు పాదయాత్రను మంగళవారం
ఉదయం కోలంక నుంచి ప్రారంభించి, ఉప్పుమిల్లి, కొయ్యూరు, బాలత్రం మీదుగా ఎర్ర పోతవరం
చేరుకుంటారు. మధ్యాహ్నం వేగాయమ్మ పేట మీదుగా ,ద్రాక్షారామం వరకు పాదయాత్ర
కొనసాగిస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సాయంత్రం
ద్రాక్షారామంలో జరిగే బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.

Back to Top