పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
నేటి పాదయాత్ర షెడ్యూల్
17 Jun 2018 10:15 AM
వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 191 రోజునాటి పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో
కొనసాగుతోంది. రంజాన్ పర్వదినం సందర్భంగా శనివారం నాటి విరామం అనంతరం ఆదివారం నాడు
ఉదయం వెదిరేశ్వరం ఎంపిపి స్కూల్ నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కేతరాజుపల్లి, దేవరపల్లి, ఈతకోట చేరుకుంటారు. మధ్యాహ్నం
పలివెలక్రాస్, గంటిపల్లిక్రాస్ వరకు జరుగుతుంది.