అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
ప్రారంభమైన పాదయాత్ర
03 Jun 2018 10:14 AM
ఆచంట : జననేత వైయస్ జగన్మోహన్
రెడ్డి తన 179 వ రోజు నాటి పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం
జగన్నాథ పురం నుంచి కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు కు
చేరుకుంటారు. ఆదివారం ఉదయమే తమ అభిమాన రాజన్న బిడ్డను చూడటానికి, ఆయనతో తమ సమస్యలు
చెప్పుకోడానికి ప్రజలు బారు తీరారు. పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు తమ గ్రామంలోకి
స్వాగతం పలుకుతూ ఆయన అడుగులో అడుగు వేసి
నడుస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.