ప్రారంభమైన పాదయాత్ర

ఆచంట : జననేత వైయస్ జగన్‌మోహన్‌
రెడ్డి  తన 179 వ రోజు నాటి  పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం
జగన్నాథ పురం నుంచి కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. అక్కడి నుంచి మార్టేరు కు
చేరుకుంటారు. ఆదివారం ఉదయమే తమ అభిమాన రాజన్న బిడ్డను చూడటానికి, ఆయనతో తమ సమస్యలు
చెప్పుకోడానికి ప్రజలు బారు తీరారు. పార్టీ శ్రేణులు, నాయకులు ఆయనకు తమ గ్రామంలోకి
స్వాగతం పలుకుతూ ఆయన అడుగులో  అడుగు వేసి
నడుస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు.

Back to Top