ప్రజా సంకల్పయాత్ర 179 వ రోజ షెడ్యూల్

ఆచంట: ప్రతిపక్ష నాయకులు వైయ
ఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం
ఉదయం ఆచంట నియోజకవర్గం జగన్నాథపురం నుంచి ప్రారంభమై మార్టేరు, వెలగలేరు క్రాస్‌, సత్యవరం క్రాస్‌, నెగ్గిపూడి వరకు పాదయాత్ర చేస్తారు.
మధ్యాహ్నం పెనుగొండ చేరుకుని సాయంత్రం అక్కడ జరిగే బహిరంగ సభలో జగన్
ప్రసంగిస్తారు.

Back to Top