చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రారంభమైన ప్రజా సంకల్పయాత్ర
17 May 2018 10:43 AM
ప్రతిపక్ష నేత వైయస్ జగన్
మోహన్ రెడ్డి 164 రోజు నాటి ప్రజా సంకల్పయత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం పెరుగుగూడెం నుంచి పాదయాత్ర
ప్రారంభమైంది. అక్కడి నుంచి రాజపంగిడి గూడెం కు చేరుకుంటుంది. గ్రామస్తులు పెద్ద
సంఖ్యలో పాల్గొని పాదయాత్ర చేస్తూ జగన్ కు సంఘీభావం ప్రకటిస్తున్నారు.