కారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావు
163 రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్
16 May 2018 9:15 AM
దెందులూరు : ప్రజా సమస్యలను తెలుసుకోడానికి ప్రతిపక్ష వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరిజిల్లాలో కొనసాగుతోంది. 163 రోజైన బుధవారం నాడు ఉదయం దెందులూరు మండలం జోగన్న పాలెం నుంచి ప్రారంభమై, అప్పారావు పాలెం క్రాస్, శ్రీరామవరం, భైగాని పేట, మేదినరావు పాలెం క్రాస్, రామారావు గూడెం వరకు సాగుతుంది. అటు తరువాత మధ్యాహ్నం చల్ల చింతలపూడి, పెరుగు గూడెంల వరకు జగన్ పాదయాత్ర చేస్తారు. పెరుగు గూడెం వద్ద పార్టీ పతాకావిష్కరణ చేస్తారు.