సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రారంభమైన 161 రోజు నాటి పాదయాత్ర
14 May 2018 10:08 AM
ఏలూరు: అశేష అభిమాన ప్రజలు వెంటరాగా ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి తన 161 రోజు నాటి ప్రజా సంకల్పయాత్రను మహేశ్వరపురం శివారం నుంచి
కొద్ది సేపటి క్రితం ప్రారంభించారు. అంతకు
ముందు వేద పండితులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించారు. ఈ పాదయాత్రలో మరో కీలక ఘట్టనానికి వేదిక
కానున్న నేటి పాదయాత్రలో స్థానిక నాయకులు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
నేటి మధ్యాహ్నం పాదయాత్ర 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటనున్నది. ఈసందర్భంగా 40
అడుగుల పైలాన్ ను నిర్మించగా, దానిని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరించేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు
పూర్తి చేశారు.