మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గన్నవరం నుంచి ప్రారంభమైన 159 వ రోజు పాదయాత్ర
12 May 2018 10:12 AM
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పాదయాత్ర కృష్ణా జిల్లాలో ముగింపు దశకు చేరుకుంది. జిల్లాలోకి ప్రవేశించిన నాటి నుంచి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 159 వ రోజు నాటి పాదయాత్ర గన్నవరం
శివారు నుంచి శనివారం ప్రారంభమైంది. మండవల్లి, చిగురుకోట క్రాస్ మీదుగా బైరవ పట్నం వరకు, అటు నుంచి మధ్యాహ్నం చావలిపాడు, మీదుకా కైకలూరుకు
చేరుకుంటారు. కైకలూరులో జరిగే బహిరంగ సభలో జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.