కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
134వ రోజు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం
11 Apr 2018 8:58 AM
గుంటూరు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి 134వ రోజు బుధవారం ఉదయం వైయస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జననేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు.