కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
127 వ రోజు ప్రజా సంకల్పయాత్ర
03 Apr 2018 11:00 AM
గుంటూరు : ప్రతి పక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర 127 వ రోజు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో కొనసాగనుంది. మంగళవారం ఉదయం శ్రీరామ్ నగర్ శివారు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అటునుంచి చుట్టిగుంట, అంకమ్మనగర్, ఎత్తురోడ్ సెంటర్ మీదుగా నల్లచెరువు చేరుకుంటారు. మూడుబొమ్మల సెంటర్, ఫ్రూట్ మార్కెట్, జిన్నా టవర్ సెంటర్ మీదుగా కింగ్ హోటల్ సెంటర్ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. కింగ్ హోటల్ వద్ద బహిరంగ సభ నిర్వహించనున్నారు.