22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
900 కిమీ చేరువలో ప్రజా సంకల్ప యాత్ర
21 Jan 2018 10:15 AM
ప్రజా సంకల్పయాత్రలో తమ అడుగు జాడలు కూడా ఉండాలన్న అభిమానంతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వైయస్ ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర 67వ రోజు చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగుతున్న జననేత పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు చిందేపల్లి నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. కాసేపట్లో 900 కిలోమీటర్ల మైలు రాయిని దాటనున్నారు.