230 రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది.
సోమవారం నాడు 230 రోజు నాటి పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గంలో జరగనుంది. ఉదయం
శంఖవరం మండలం నెల్లిపూడి నుంచి ప్రారంభించి, శ్రీ శాంతి ఆశ్రమం క్రాస్, అటునుంచి
శంఖవరం వరకు పాదయాత్ర జరుగుతుంది.

Back to Top