ప్రారంభమైన 203 వ రోజు పాదయాత్ర

ముమ్మిడివరం:  వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర
203వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ముమ్మిడి
నియోజకవర్గం కొమరగిరి శివారు నుంచి ప్రారంభమైంది. జననేత రాక కోసం పెద్ద ఎత్తున
ప్రజలు, పార్టీ కార్యకర్తలు , అభిమానులు తరలి రావడంతో ఈ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని
తలపిస్తోంది. 

Back to Top