చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రారంభమైన 203 వ రోజు పాదయాత్ర
02 Jul 2018 10:07 AM
ముమ్మిడివరం: వైయస్ ఆర్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర
203వ రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ముమ్మిడి
నియోజకవర్గం కొమరగిరి శివారు నుంచి ప్రారంభమైంది. జననేత రాక కోసం పెద్ద ఎత్తున
ప్రజలు, పార్టీ కార్యకర్తలు , అభిమానులు తరలి రావడంతో ఈ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని
తలపిస్తోంది.