కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ప్రజా సంకల్పయాత్ర 203 రోజు షెడ్యూల్
02 Jul 2018 12:00 AM
ముమ్మడి
వరం: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న
ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం నాడు 203 నాటి
పాదయాత్రను వైయస్ జగన్ కొమరగిరి శివారు నుంచి ప్రారంభిస్తారు. పాత ఇంజారం, యానాం
బ్రిడ్జి, సుంకరపాలెం, చింతకులవారిపేట, ఇంజారం మీదుగా కోలంక వరకు పాదయాత్ర
జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.