ప్రారంభమైన పాదయాత్ర

ముమ్మిడి వరం : సమస్యలు తెలుసుకుంటూ,
తానున్నాంటూ భరోసా ఇస్తూ జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి  చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం
పడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రారంభమైన 202 రోజు నాటి పాదయాత్ర కొద్ది సేపటి
క్రితం రాజుపాలెం చేరుకుంది. ఈగ్రామంలో విద్యార్ధులు పెద్ద సంఖ్యలో వైయస్ జగన్ కు స్వాగతం
పలికారు.

తాజా వీడియోలు

Back to Top