రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజా సంకల్పయాత్ర నేటి షెడ్యూల్
01 Jul 2018 10:01 AM
ప్రతిపక్ష నాయకులు వైయస్
ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర తూర్పు
గోదావిరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 202 రోజు నాటి పాదయాత్ర ఆదివారం ఉదయం
ముమ్మిడివరం శివారు నుంచి ప్రారంభం కానుంది. రాజుపాలెం, నడిమిలంక క్రాస్, అన్నంపల్లిక్రాస్
మీదుగా మధ్యాహ్నం మురమళ్ల, కొమరగిరి వరకు కొనసాగనుంది.