ప్రజా సంకల్పయాత్ర 200 రోజు నాటి షెడ్యూల్

వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 200 రోజు నాటి
షెడ్యూల్ ఇలా ఉంది. బుధవారం నాడు వైయస్ జగన్ పాదయాత్ర పూర్తిగా అమలాపురం
నియోజకవర్గంలో కొనసాగనుంది. కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల మీదుగా
వాసంశెట్టివారి పాలెం, భీమనపల్లికు చేరుకుంటారు.

తాజా వీడియోలు

Back to Top