రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ప్రజా సంకల్పయాత్ర 178రోజు షెడ్యూల్
02 Jun 2018 9:47 AM
పాలకొల్లు: ప్రజలతో మమేకం అవుతూ, మండుటెండలను సైతం లెక్కచేయకుండా
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ
గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో కొనసాగుతోంది. శనివారం 178 రోజు న ఆయన
పాలకొల్లు మండలం నుంచి ప్రారంభమై, పోడూరు మండలం జిన్నూరు, మట్టిపర్రు క్రాస్, బొల్లెటిగుంట, వెదంగి గ్రామాల్లో
పాదయాత్ర చేయనున్నారు. మధ్యాహ్నం ఆచడం నియోజకవర్గంలోనికవిటం లాకులు, కవిటం మీదుగా
జగన్నాధపురం వరకు పాదయాత్ర కొనసాగించనున్నారు.