ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
విస్సా కోడేరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
28 May 2018 9:39 AM
పశ్చిమ గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా విస్సాకోడేరు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి గోరనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, నందమూరు గరువుల, తలతాడి తిప్ప, బొబ్బనపల్లి, మత్స్యపురి వరకూ జననేత పాదయాత్ర కొనసాగనుంది.