కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
165 రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
18 May 2018 6:11 AM
ప్రతిపక్ష నాయకులు వైయస్
జగన్ మోహన్ రెడ్డి 165 నాటి ప్రజా సంకల్పయాత్ర పశ్చిమగోదావరిజిల్లా
గోపాలపురం నియోజకవర్గంలో కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం పావులూరి గూడెం నుంచి
ప్రారంభమై, రాజుపాలెం, మారంపల్లి, ఘంటావారి గూడెం , దూబచెర్ల వరకు పాదయాత్ర
చేస్తారు. అటుపై మధ్యాహ్నం పుల్లల పాడు క్రాస్, నల్లజెర్ల చేరుకుంటారని పార్టీ
ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు.