వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ప్రారంభమైన 160 రోజు పాదయాత్ర
13 May 2018 10:20 AM
కైకలూరు: ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్
రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. కొద్ది సేపటి క్రితం కైకలూరు శివారు నుంచి వైఎస్
జగన్ పాదయాత్రను ప్రారంభించారు. ఇప్పటి వరకు పాదయాత్ర ద్వారా 1981 కిలోమీటర్లు నడిచిన జననేత ఈ రోజు మధ్యాహ్నం
పశ్చి మగోదావరి జిల్లాలోకి అడుగు పెడుతున్నారు. సోమవారం నాడు పాదయాత్ర రెండు వేల
కిలోమీటర్ల మైలురాయిను దాటనున్న సందర్భంగా ఏలూరు మండలంలో పార్టీ నాయకులుపెద్ద ఎత్తున
కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా 40 అడుగుల పైలాన్ ను వైయస్ జగన్
ఆవిష్కరించనున్నారు.