సోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం
వైయస్ జగన్ను కలిసిన పొన్నూరు ప్రజలు
07 Apr 2018 1:17 PM
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ను శనివారం పొన్నూరు నియోజకవర్గ ప్రజలు కలిశారు. ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయని వారు ఆరోపించారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పట్టణంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు వేధిస్తున్నాయని నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఏడాది ఓపిక పట్టాలని సూచించారు.