మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
పోలవరం కుడికాలువ పనులను పరిశీలించిన జననేత
16 May 2018 6:42 PM
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా దెందులూరు మండలంలో
పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి చల్ల చింతలపూడిలో పోలవరం కుడి కాలువ పనులను పరిశీలించారు. అక్కడి
పనులు తీరు, నీటి లభ్యత, రైతుల సమస్యలు తదితర అంశాలపై ఆరా తీశారు.