రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
ఎద్దులవారిపల్లెలో జనంతో మమేకం
31 Dec 2017 9:59 AM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా కంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఎద్దులవారిపల్లె గ్రామంలో జనంతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమ సమస్యలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. పొదుపు సంఘాల మహిళలు తమ డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని వాపోయారు. విద్యార్థులు తమకు స్కాలర్షిప్లు రాలేదని, ఫీజురీయింబర్స్మెంట్ ఇంకా మంజూరు కాలేదని తెలిపారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మరో ఏడాదిలో మంచి రోజులు వస్తాయని, అందరికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.