ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
వైయస్ జగన్ను కలిసేందుకు తరలివస్తున్న ప్రజానీకం
02 Dec 2017 10:27 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు అన్ని వర్గాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం పత్తికొండలో వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కాగా, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, రైతులు వచ్చి తమ బాధలు చెప్పుకుంటున్నారు. వీరి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మరో ఏడాదిలో మంచి రోజులు వస్తాయని భరోసా కల్పిస్తున్నారు.